తెలంగాణ

Bandi Sanjay: అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే.. రేవంత్ విదేశీ పర్యటనలా..?

Bandi Sanjay: సీఎం రేవంత్ తీరుపై కేంద్రమంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. రైతులు అకాల వర్షాలతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ విదేశీ పర్యటనలు చేయడమేంటని మండిప డ్డారు.

ఇక విష సర్ఫాల కంటే డేంజర్ మజ్లిస్ పార్టీ అని విమర్శించారు బండి సంజయ్. ముస్లిం ఓట్లు దండుకొని మైనార్టీలనే మోసం చేస్తున్న ఘనత MIM పార్టీకే దక్కుతుందన్నారు బండి సంజయ్. ఇక వక్ఫ్ బిల్లు వ్యతిరేకత పేరుతో సభలు పెట్టి రాజకీయాలు చేయడం ఏంటని నిలదీశారు. వక్ఫ్ ఆస్తులు దోచుకున్న బడా చోర్లు మీటింగ్ పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. మందిరాలు, గురుద్వారాలు వ్యవసాయ భూములను ఆక్రమించుకున్నారన్నారు బండి సంజయ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button