తెలంగాణ
Bandi Sanjay: కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారు

Bandi Sanjay: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్నికేంద్రమంత్రి బండి సంజయ్ సందర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు గోస పడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్రం డబ్బులు ఇచ్చిన కొనుగోలు చేయడానికి వచ్చిన కష్టమేమింటని అన్నారు. వర్షానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు.