ఆంధ్ర ప్రదేశ్

Auto Accident: స్కూల్ పిల్లల ఆటో బోల్తా.. విద్యార్ధులకు గాయలు

Auto Accident: పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదా గ్రామంలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. స్కూల్ పిల్లలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు విద్యార్ధులకు గాయలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button