-
తెలంగాణ
Nandyala: ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య
Nandyala: నంద్యాల జిల్లా తొడుములదిన్నెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యం మత్తులో తండ్రి సురేంద్ర పిల్లలను చంపాడు.…
Read More » -
తెలంగాణ
Hyderabad: డిసెంబర్లో లిక్కర్ సేల్స్లో ఆల్ టైమ్ రికార్డ్
Hyderabad: హైదరాబాద్లో డిసెంబర్ నెలలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్క డిసెంబర్ నెలలోనే 5వేల కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Tirumala: తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమల శ్రీవారి క్షేత్రంలో న్యూ ఇయర్ వేడుకలు
Tirumala: నిత్యం గోవింద నామస్మరణలతో మారుమ్రోగే తిరుమల శ్రీవారి క్షేత్రంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భక్తులు పెద్ద శ్రీవారి…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్లో రికార్డు స్థాయి డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు
హైదరాబాద్లో డ్రంకన్ డ్రైవ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1198 మందిపై కేసులు నమోదు చేశశారు. న్యూ ఇయర్ సందర్భంగా…
Read More » -
అంతర్జాతీయం
Earthquake: కొత్త సంవత్సరం వేళ జపాన్లో భూకంపం
Earthquake: నూతన సంవత్సరం వేళ జపాన్లో భూకంపం సంభవించింది. తూర్పు నోడా నగరంలో రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో భూమి కంపించింది. నోడాకు తూర్పున 91 కిలోమీటర్ల…
Read More » -
తెలంగాణ
హైదరాబాద్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సీపీ సజ్జనార్ న్యూ ఇయర్ 2026 వేడుకల సందర్భంగా చార్మినార్, సచివాలయం, కెబిఆర్ పార్క్ వంటి ప్రదేశాలలో…
Read More » -
అంతర్జాతీయం
H-1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ.. లక్ష డాలర్ల ఫీజు పెంపు
H-1B వీసాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాలో ఐటీ ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు మరో షాక్ తగిలింది. H-1B వీసా దరఖాస్తులపై ఏకంగా లక్ష…
Read More » -
సినిమా
2025లో చిన్న సినిమాల భారీ విజయాలు!
2025 సంవత్సరం భారీ బడ్జెట్ చిత్రాలతో నిండి ఉన్నప్పటికీ, కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు అద్భుతమైన వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచాయి. కంటెంట్ బలం, పాజిటివ్ టాక్తో ఈ…
Read More » -
తెలంగాణ
రేపు ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పీపీటీ ప్రజెంటేషన్
రేపు ప్రజాభవన్లో పాలమూరు-రంగారెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…
Read More »