-
తెలంగాణ
PM Modi: త్వరలో తెలంగాణకు ప్రధాని మోడీ
PM Modi: త్వరలో తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నీరు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ…
Read More » -
అంతర్జాతీయం
ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరగకుండా నియంత్రించేందుకు అమెరికా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర మార్గంలో ఉన్న ఇరాన్ ముడి చమురును కొనుగోలు చేయడానికి 30…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం చంద్రబాబు
Chandrababu: వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి .. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి…
Read More » -
తెలంగాణ
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుకకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో హైదరాబాద్ హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి…
Read More » -
సినిమా
ధురంధర్ 2 ఎలా ఉందంటే?
ధురంధర్ 2 సినిమాకు ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ జబర్దస్త్గా సాగగా రన్ టైమ్ ఎక్కువైనా బోర్ కొట్టలేదని టాక్ . రనవీర్ సింగ్ బీస్ట్…
Read More » -
జాతియం
మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి
మధ్యప్రదేశ్ ఇండోర్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు మృతి చెందారు. ముగ్గురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. వాహనం చార్జింగ్ పాయింట్ నుంచి మంటలు…
Read More » -
News
ఢిల్లీలో రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి రోజా
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. పార్లమెంట్లో రేవంత్ రెడ్డి, వైసీపీ నేత రోజా కలుసుకున్నారు. ఒకరికొకరు షేక్ హ్యాండ్…
Read More » -
తెలంగాణ
హాట్హాట్గా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా జరుగుతున్నాయి. హామీల అమలుపై శాసనసభ దద్దరిల్లింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడివేడి వాదనలు జరిగాయి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు…
Read More » -
అంతర్జాతీయం
ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడులు.. 400 మంది మృతి
ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ వైమానిక దాడులు జరుపుతోంది. కాబూల్లోని ఓ ఆసుపత్రిపై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. పాకిస్తాన్ దాడిలో 400 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర…
Read More »