-
తెలంగాణ
గుమ్మడి నర్సయ్య బయోపిక్ సంచలనం!
తెలంగాణ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్ రాబోతోంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
బాలకృష్ణపై జగన్ హాట్ కామెంట్స్
YS Jagan: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫైరయ్యారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏమిటి..?…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Jagan: హైదరాబాద్కు చంద్రబాబుకు సంబంధం లేదు
Jagan: హైదరాబాద్కు చంద్రబాబుకు సంబంధం లేదని జగన్ విమర్శించారు. హైటెక్ సిటీకి పునాది రాయి వేసింది నేదురుమల్లి జనార్ధన్రెడ్డి అని అన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జనార్ధన్రెడ్డి హైటెక్…
Read More » -
సినిమా
ఆకట్టుకుంటున్న ఫౌజీ ఫస్ట్ లుక్!
Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న భారీ చిత్రం నుంచి సంచలన అప్డేట్ వచ్చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కనకదుర్గమ్మకు గాజుల అలంకరణ.. పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ గాజుల అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గాజుల అలంకారంలో అర్థరాత్రి 1 నుంచి అమ్మవారి దర్శనమిస్తున్నారు. 5 లక్షల…
Read More » -
జాతియం
మహాఘఠ్బంధన్ సీఎం అభ్యర్ధిగా తేజస్వీ యాదవ్
బిహార్ రాజకీయాల్లో ఉత్కంఠకు తెరపడింది. ప్రతిపక్ష మహాఘటబంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్ పేరును కాంగ్రెస్ నేత అశోక్గెహ్లాట్ అధికారికంగా ప్రకటించారు. తేజస్వీ…
Read More » -
సినిమా
జాంబీరెడ్డి 2 ఓటీటీ డీల్ సెట్!
Zombie Reddy 2: తేజ సజ్జా నటిస్తున్న ‘జాంబీరెడ్డి 2’ సెట్స్పైకి వెళ్లకముందే ఓటీటీ బిజినెస్ దాదాపు క్లోజ్ అయింది. రూ.42 కోట్ల డీల్ సెట్ అవుతోందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి పోలీసుల ఎదుట విచారణకు హాజరైన భూమన కరుణాకర్ రెడ్డి
వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో గోవుల మృతి కేసులో…
Read More » -
తెలంగాణ
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
డీజీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీ ఆఫీస్ను బీజేపీ చీఫ్ రాంచందర్రావు, కార్యకర్తలు ముట్టడించారు. గో రక్ష్ ప్రశాంత్పై కాల్పులకు పాల్పడిన నిందితులపై కఠిన…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
POCSO: బాలికకు వేధింపులు.. పాస్టర్పై పోక్సో కేసు
POCSO: ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. కొద్ది నెలల క్రితం చర్చికి ప్రార్థన కోసం వచ్చిన బాలికపట్ల పాస్టర్ సుధీర్కుమార్ అసభ్యకరంగాప్రవర్తించాడు. పాస్టర్…
Read More »