-
తెలంగాణ
Hyderabad: ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు
హైదరాబాద్ ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స…
Read More » -
తెలంగాణ
నల్లమల ఫారెస్ట్లో కార్చిచ్చు
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ నల్లమల బ్రహ్మగిరి రేంజ్ పరిధిలోని అడవిలో కార్చిచ్చు చెలరేగింది. తాటిగుండాల సెక్షన్ పరిధిలో వజ్రాల మడుగు తవిసిపెంట, అక్క మహాదేవి గుహల వరకు…
Read More » -
జాతియం
Modi: భారత్ ఏఐ కేంద్రంగా మారుతోంది
Modi: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించారు. ఈ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి…
Read More » -
తెలంగాణ
ముగిసిన కడియం శ్రీహరి అనర్హత పిటిషన్
ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ గంటన్నర సేపు విచారించారు. కడియంపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్ దాఖలు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా, త్రీ టౌన్ పోలీస్…
Read More » -
సినిమా
నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు
రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో సంచలనం సృష్టించిన వర్ధమాన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సుదీర్ఘ న్యాయ పోరాటం, దశాబ్దాల నిరీక్షణ…
Read More » -
తెలంగాణ
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. మొత్తం 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మార్చి 16న పోలింగ్ నిర్వహించనున్నట్లు…
Read More » -
తెలంగాణ
తెలంగాణ భవన్ లో ఘనంగా కేసీఆర్ బర్త్డే వేడుకలు
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఘనంగా బర్త్డే వేడుకలు జరిగాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్…
Read More » -
క్రీడలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమెరికా అమెరికా క్రికెటర్లు
తిరుమల శ్రీవారిని అమెరికా క్రికెటర్లు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో యూఎస్ఏ జట్టులోని భారత సంతతికి చెందిన ఆటగాళ్లు మొనాంక్ పటేల్, మిలింద్ కుమార్, సౌరభ్ నేత్రావల్కర్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
అన్నమయ్య జిల్లాలో దారుణం.. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను హత్యచేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లిలో ఘటన జరిగింది.
Read More »