తెలంగాణ
జమ్ముకశ్మీర్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య

Warangal: జమ్ముకశ్మీర్లో ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని జవాన్ సంపంగి నాగరాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. జవాను స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేటగా గుర్తించారు. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబ సమస్యల వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న బంధువులు చెబుతున్నారు.