ఆంధ్ర ప్రదేశ్
ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటన

Nara Lokesh: ఢిల్లీలో ఏపీ మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోడీతో లోకేష్ భేటీ కానున్నారు. పలువురు కేంద్ర మంత్రులను లోకేష్ కలువనున్నారు. పోలవరం, అమరావతి పురోగతిని వివరించనున్నారు. తాజా రాజకీయ అంశాలపై లోకేష్ చర్చించనున్నారు.



