ఆంధ్ర ప్రదేశ్
AP Liquor Case: ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

AP Liquor Case: ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అంతేకాదు ఇద్దరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రస్తుతం ఇరువురి కస్టడీ విచారణ మూడోరోజు కొనసాగుతోంది. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.