ఆంధ్ర ప్రదేశ్
Amaravati: అమరావతి రీలాంచ్ పనులకు వైఎస్ జగన్కు ఆహ్వానం

Amaravati: అమరావతి రీ లాంచ్ పనులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి కూటమి ప్రభుత్వ ఆహ్వానం పంపించింది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ప్రొటోకాల్ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. నిన్న సాయంత్రం జగన్ ఇంటి దగ్గర లేకపోవడంతో ఆయన పీఏ కే. నాగేశ్వరరెడ్డికి ఆహ్వాన పత్రికను ప్రోటోకాల్ అధికారులు అందించారు.