ఆంధ్ర ప్రదేశ్

AP News: బస్సులో సీట్లు కోసం కొట్టుకున్న మహిళలు

AP News: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం మహిళల మధ్య చిచ్చుపెట్టింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో సీట్ల కోసం మహిళలు కొట్టుకున్నారు. వాటర్‌ బాటిల్‌తో ఒకరిపై ఒకరు విసురుకుంటూ దాడి చేసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button