ఆంధ్ర ప్రదేశ్
AP SSC Results 2025: ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల

AP SSC Results 2025: ఏపీలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. మే 19 నుంచి 28 వరకు ఫెయిల్ అయినవారికి సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉత్తీర్ణత సాధించిన 4 లక్షల 98 వేల 585 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షలకు 6 లక్షల 14 వేల 459 మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా సుమారు 1680 పాఠశాలలు 100 శాతం ఫలితాలు సాధించాయి.