ఆంధ్ర ప్రదేశ్
మాజీమంత్రి కాకాణిపై మరో కేసు

Kakani Govardhan: మాజీ మంత్రి కాకాణిపై మరో కేసు నమోదైంది. కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్గేటు ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పీఎస్లో కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కాసేపట్లో కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ జరుగనుంది.