తెలంగాణ

సిద్దిపేట జిల్లాలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన

Jishnu Dev Varma: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా గౌరారంలోని కావేరి అగ్రికల్చర్ యూనివర్సిటీని గవర్నర్ సందర్శించారు. వర్సిటీకి వచ్చిన గవర్నర్‌కు వర్సిటీ అధికారులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏఐ, ఎంఎల్‌ ల్యాబ్, ఎంటమాలజీ లాబ్, సాయిల్ హెల్త్ లాబ్ లను గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ సందర్శించారు. డ్రోన్, రోబో టెక్నాలజీ ప్రదర్శనను గవర్నర్ తిలకించి అభినందించారు. సహజ వ్యవసాయం పరిశోధన, బయోలాజికల్ ప్రొడక్ట్స్ ల్యాబ్‌ను గవర్నర్ సందర్శించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button