తెలంగాణ
నేడు కాళేశ్వరం కమిషన్ ముందుకు ఏజెన్సీ సంస్థలు

నేడు కాళేశ్వరం కమిషన్ ఎదుట మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. మూడ్రోజుల పాటు వారిని కమిషన్ విచారించనుంది. కంపెనీల ప్రతినిధులను క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.