జాతియం

Jammu and Kashmir: ‌జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకుల బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆరుగురు పర్యాటకులు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురు స్థానికులు కాగా, ముగ్గురు స్థానికేతరులు ఉన్న‌ట్లు తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఉగ్రవాదులను వేటాడేందుకు భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button