తెలంగాణ

Karregutta: కర్రెగుట్టల్లో మరో ఎన్ కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి

Karregutta: కర్రెగుట్టలపై మరో ఎన్ కౌంటర్.. ఈ రోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటి సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటి సభ్యుడు బండి ప్రకాష్ తో పాటు మరో 8 మంది మావోయిస్టుల మృతి మందుపాతర పేలడంతో ముగ్గురు తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్ ల మృతి, పలువురికి గాయాలు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button