జాతియం

Tahawwur Rana: తహవ్వుర్ రాణాను విచారిస్తున్న 12మంది NIA టీమ్

Tahawwur Rana: ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడు తహవ్వుర్ రాణా విచారణ కొనసాగుతోంది. తహవ్వుర్ రాణాను 12 మంది NIA అధికారుల టీమ్ విచారిస్తోంది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో తహవ్వుర్ రాణా విచారణ కొనసాగుతోంది. ఉగ్రవాదులతో ఉన్న లింకులపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 26/11 దాడుల వెనుక పాక్ గూఢచర్య సంస్థ ISI హస్తంపై ఆరా తీస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button