ఆంధ్ర ప్రదేశ్
Tirupati: తిరుపతి జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్

Tirupati: ముగ్గురు విద్యార్థినులు కనిపించకుండాపోయిన ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న షాలిని, అనురాధ, సుమంత అదృశ్యమయ్యారు. వీరు వెంక టగిరి ఎస్సీ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్గా తెలుస్తుంది.
నిన్న స్టడీ హవర్స్ కోసం వెళ్లి హాస్టల్కి బాలికలు ఇప్పటికీ రాలేదు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు హాస్టల్ వార్డెన్. కేసు నమోదు చేసిన పోలీసులు. విద్యార్థినుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.