ఆంధ్ర ప్రదేశ్
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విజేత సూపర్ మార్కెట్ ప్రారంభోత్సవం

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విజేత సూపర్ మార్కెట్ ప్రారంభమైంది. దీనిని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 115 సంస్థలు ఉన్నాయని తెలిపారు విజేత సూపర్ మార్కెట్ ఎండీ సందీప్ చౌదరి. భీమవరంలో రెండోది నెలకొల్పామన్నారు సందీప్ చౌదరి.